మహి న్యూస్ రామగిరి, శ్రీ సత్య సాయి జిల్లా జనవరి 31: శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత శనివారం ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

