కర్నూలు ప్రజలకు శుభవార్త.. ఆర్కా హాస్పిటల్స్లో ఉచిత లివర్ పరీక్షల శిబిరం
కర్నూలు, మహి న్యూస్ జూలై 25: లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి, అలాగే అధికంగా మద్యం సేవించే వారికి ఆర్కా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత లివర్ ఆరోగ...
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ
గుంటూరు, జూలై 21 (మహి న్యూస్): కోవిడ్ వ్యాప్తిపై జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. మం...
జల సంరక్షణకు పటిష్ఠ చర్యలు నీటి వృథా, కలుషితంపై ప్రత్యేక నిఘా – క్షేత్రస్థాయిలోనే ఫిర్యాదుల పరిష్కారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశాలు
కర్నూలు, జూలై 21 (మహి న్యూస్): నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా అందించడంతో పాటు నీటి వృథా, కలుషితాన్ని పూర్తిగా నివారించేలా అధికారులు సమన్వయంతో ప...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు స్వల్పగాయం..!
కాకినాడ, జూలై 22 (మహి న్యూస్): ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. కాకినాడ పోర్టులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర...
మా అధ్వాన్న రహదారికి మోక్షం కల్పించండి..!
మహి న్యూస్, రాజోలు, జులై 21:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కోయిలా సెంటర్–అడ్డాలపాలెం నుంచి గుడిమూల పంచాయతీకి వెళ్లే ప్రధాన ర...
నెల్లూరులో యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం ప్రజలకు ఒకే చోట అన్ని ఆధార్ సేవలు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి. సంగీత
నెల్లూరు.మహి న్యూస్ జూలై 20 :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (య...
కక్ష సాధింపు కోసం కన్నం 48 గంటల్లోనే భారీ చోరీ కేసు ఛేదన
ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాయచోటి డీఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్.
గాలివీడు:జూలై20(మహి న్యూస్)
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం...
కలలపై రాజీ పడొద్దు.. లక్ష్యం చేరేవరకు పట్టుదలతో శ్రమించండి..!!* * *విద్యార్థులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్.చెరుకూరి
*సైనింగ్ స్టార్ - 2026 అవార్డు క్రింద ఒక్కొక్కరికీ రూ. 20 వేలు చొప్పున బహుకరణ*
* *జిల్లాలో 33 మంది ఇంటర్, 248 మంది టెన్త్ విద్యార్థులకు కలిపి మొత్తం మొత్తం...
వేపరాల లో శ్రీ గంగమ్మ తల్లికి ఘనంగా చీరెసారె ఉత్సవం
కడప జిల్లా/జమ్మలమడుగు/మైలవరం మండలం, జూలై 19 (మహి న్యూస్): మైలవరం మండలం వేపరాల గ్రామంలో ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి చీరెసారె ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర...
ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో సత్తా చాటిన ఎల్లార్తి చంద్రశేఖర్
కడప, జూలై 19 (మహి న్యూస్): దేశవ్యాప్తంగా నిర్వహించిన 21వ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ (ఏఐబిఇ)లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయ విద్...
ఈ నెల 20 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ* *జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ* *: జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి* : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి,మహి న్యూస్ జూలై 19 :
- ఈ నెల 20 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్...
విద్యార్థులకు నిత్యావసర సామగ్రి పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి
కడప జిల్లా/జమ్మలమడుగు, జూలై 19 (మహి న్యూస్): జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ఎండీఓ కార్యాలయం సమీపంలో, మార్కెట్ స్కూల్ వద్ద ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ...