Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

కనకదుర్గమ్మ అన్నదానానికి రూ.1.16 లక్షల విరాళం

Share this Article:

అమ్మవారి సేవలో భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించిన మచిలీపట్నం వాసి

విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అన్నదాన విభాగానికి మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన టీ. తారకరామారావు రూ.1,16,000 విరాళాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ఈ విరాళాన్ని ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, ఆలయ అర్చకుల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. ఆలయ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన తారకరామారావును ఆలయ అధికారులు అభినందించారు.


📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/89

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X