విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):
ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):
ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
0 Comments