Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Share this Article:

విజయవాడ, సెప్టెంబర్ 6 (మహి న్యూస్):

ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.


📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/88

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X