భూసార పరీక్ష కేంద్రం పని చేస్తోందా ?- డా. ముచ్చుకోట సురేష్ బాబు
మాది రైతు ప్రభుత్వం అంటే మాదే నిజమైన రైతు ప్రభుత్వం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ఎంత ఆరాట పడుతున్నారో నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది...
గ్రేటర్లో మొదలైన ఆషాఢ బోనాల సంబురాలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్లో వైభవంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు
ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
భక్తులకు ...
బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ లాడుతున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది గత కొన్ని రోజులుగా మందగనమలలో ఉన్న నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్ళీ పెంచుకొని ఉన్న...
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం
నేడు కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడి నిర్ణయం తీసుకున్న వైనం
అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధ...
అక్షరమే జీవితానికి వెలుగు… విద్యే విజయానికి బాట!
మహి న్యూస్ ప్రత్యేకం
బుడిబుడి నడకలతో
బడికి పోవురా…
చకచక అక్షరాలు నేర్వరా…
చదువమ్మ ఒడిలో
చల్లగా చదువుకోరా…
చదువు అంటే చిలకమ్మ పాటరా!
చదువు ఉంటే జీవితమే మనదిరా...
బలిజ కాపుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: రోపా డిమాండ్
కర్నూలు, జూలై 26: బలిజ, కాపు సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాయల అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ROPA) డిమాండ్ చ...
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్.. నేరాలకు స్వస్తి పలకాలని కర్నూలు పోలీసుల హెచ్చరిక
కర్నూలు, జూలై 26 (మహి న్యూస్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారితో కర్నూల...
చేనేత కార్మికుల హక్కుల సాధనకు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం 111వ జయంతి వేడుకల్లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా
కడప, జూలై 26 (మహి న్యూస్): చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన చేనేత పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణ...
తక్కువ ధరకు బంగారం పేరుతో రూ. 6.50 లక్షల మోసం.. నకిలీ బంగారంతో కేడీ అరెస్ట్
ప్రొద్దుటూరు, జూలై 26 (మహి న్యూస్): తక్కువ ధరకే బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు కాజేసిన నిందితుడిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేసినట్ల...
ముస్తాబాద్ బాబా దేవాలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలు
విజయవాడ,మహి న్యూస్జు లై 26:
కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి ...
పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు
వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు
వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు అవకాశం
కడప, జూలై 25 (మహి...
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ప్యానెల్ న్యాయవాదుల విధులపై సమీక్షా సమావేశం
కడప (మహి న్యూస్ న్యాయ విభాగం)జూలై 25
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు, కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప...