Saturday, 12 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి • వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించాలి..!* * *అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలి: కడప ఆర్డీఓ •
కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి • వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించాలి..!* * *అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలి: కడప ఆర్డీఓ •

గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

Share this Article:

అనంతపురం జిల్లా/మహి న్యూస్, సెప్టెంబర్ 12:

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు శనివారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో గుంతకల్లు రైల్వే డివిజన్ డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను ఎంపీ డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని వివరించారు.

ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలపై రైల్వే ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఎంపీ కోరారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్ఎంను కోరారు.

గుంతకల్లు రైల్వే డివిజన్ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ సూచించారు.


📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/96

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X