Browsing: AndhraPradesh

చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసియుండు శ్రీ మొగిలీశ్వరస్వామి దేవస్థానమునకు సంబంధించిన హుండీల…

నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:- రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ, నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్…

గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి ఇసుక దోపిడీ చేశారు మార్కాపురం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్…

కర్నూలు, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : శనగ పంటను పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటా కు రూ.5,875 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతులు…

ఆస్పత్రులు, ఇంటింటికీ వెళ్లి బాధితులకు ధైర్యం శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25 : శ్రీకాకుళం నియోజకవర్గంలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న ప్రజలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బుధవారం…

శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.…

అమరావతి, మహి న్యూస్, ఫిబ్ర‌వ‌రి 25: శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)ను బహుళార్థ సాధక…

శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25: నగరంలో డయేరియా లక్షణాలతో ఎవరైనా బాధపడుచున్న యెడల వెంటనే నగరంలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుమతి ఉన్న…

నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:- 2026 -27 సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ మరియు…

నంద్యాల, మహి న్యూస్, ఫిబ్రవరి 25:- జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను…