తక్కువ ధరకు బంగారం పేరుతో రూ. 6.50 లక్షల మోసం.. నకిలీ బంగారంతో కేడీ అరెస్ట్
ప్రొద్దుటూరు, జూలై 26 (మహి న్యూస్): తక్కువ ధరకే బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు కాజేసిన నిందితుడిని ప్రొద్దుటూరు పోలీస...
ముస్తాబాద్ బాబా దేవాలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలు
విజయవాడ,మహి న్యూస్జు లై 26: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గు...
పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు
వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు అవకా...
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ప్యానెల్ న్యాయవాదుల విధులపై సమీక్షా సమావేశం
కడప (మహి న్యూస్ న్యాయ విభాగం)జూలై 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (అమరావతి) ఆదేశాల మేరకు, కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ చ...
ఆహార వృథాకు చెక్… మెగా ఫుడ్ పార్కులు
డా. ముచ్చుకోట సురేష్బాబు సెల్: 9989988912 భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. పెరుగుతున్న జనాభా, వ...
డా.వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల*
అమరావతి మహి న్యూస్ జూలై 25 డా. వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (Dr. Y.S.R. Horticultural University) 2026-27 విద్యా సంవత్సరానికి B.Sc...
కర్నూలు ప్రజలకు శుభవార్త.. ఆర్కా హాస్పిటల్స్లో ఉచిత లివర్ పరీక్షల శిబిరం
కర్నూలు, మహి న్యూస్ జూలై 25: లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి, అలాగే అధికంగా మద్యం సేవించే వారికి ఆర్కా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉ...
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ
గుంటూరు, జూలై 21 (మహి న్యూస్): కోవిడ్ వ్యాప్తిపై జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాం...
జల సంరక్షణకు పటిష్ఠ చర్యలు నీటి వృథా, కలుషితంపై ప్రత్యేక నిఘా – క్షేత్రస్థాయిలోనే ఫిర్యాదుల పరిష్కారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశాలు
కర్నూలు, జూలై 21 (మహి న్యూస్): నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా అందించడంతో పాటు నీటి వృథా, కలుషితాన్ని పూర్తిగా నివారించేలా అ...
సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు స్వల్పగాయం..!
కాకినాడ, జూలై 22 (మహి న్యూస్): ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. కాకినాడ పోర్టులో గోపీచంద్ మలి...
మా అధ్వాన్న రహదారికి మోక్షం కల్పించండి..!
మహి న్యూస్, రాజోలు, జులై 21: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని కోయిలా సెంటర్–అడ్డాలపాలెం నుంచి గుడిమూల పంచాయ...
నెల్లూరులో యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం ప్రజలకు ఒకే చోట అన్ని ఆధార్ సేవలు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి. సంగీత
నెల్లూరు.మహి న్యూస్ జూలై 20 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార...