42 మందికి రూ.24.54 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
*కడప జిల్లా/ జమ్మలమడుగు ఆగస్టు 8 (మహి న్యూస్)* జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ని...
తాళ్లచెరువు గ్రామ ఆర్టీసీ బస్సు రూట్లో కీలక మార్పులు
తాళ్లచెరువు, మహి న్యూస్ ఆగస్టు 9: గ్రామ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాళ్లచెరువు ఎస్సీ మాదిగపల్లె మీదుగా ఆర్టీసీ బస్సు రూట్...
చలివెందులలో రూ.8 లక్షలతో నిర్మించిన షెడ్డు ప్రారంభం
కడప జిల్లా/జమ్మలమడుగు, ఆగస్టు 8(మహి న్యూస్)జమ్మలమడుగు మండలం చలివెందుల గ్రామంలోని సుంకులమ్మ తల్లి దేవాలయం వద్ద దాతల సహకారంతో రూ.8 లక్షల వ్...
మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి
జిల్లా/జమ్మలమడుగు ఆగస్టు 07 (మహి న్యూస్ ) పర్యావరణ పరిరక్షణలో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న అగ్నిమాపక ...
కడప జిల్లా ప్రాజెక్టుల్లో 47.97 శాతం నీటి నిల్వ
మహి న్యూస్ | వైఎస్సార్ కడప జిల్లావైఎస్సార్ కడప జిల్లాలోని వివిధ జలాశయాల్లో ఆగస్టు 8, 2026 నాటికి మొత్తం 39.454 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జ...
కడప ‘స్మార్ట్ కిచెన్’కు జపాన్ ‘జైకా’ ప్రశంసలు
విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, నాయకత్వ వికాసానికి ఆదర్శ నమూనా జపాన్ పాఠశాలలతో విద్యా సహకారానికి ముందుకొచ్చిన జైకా ప్రతినిధులు కడప,...
సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ విజయవంతం చేయాలి: సీపీఐ పిలుపు
ఈనెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రచార పాదయాత్రలు బనగానపల్లె, ఆగస్టు 4 (మహి న్యూస్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక...
“మా పెన్షన్ ఇవ్వండి బాబు”… అధికారులను వేడుకుంటున్న వృద్ధులు 179వ సచివాలయంలో గంటల తరబడి నిరీక్షణ.. సర్వర్ సమస్య పేరుతో ఇబ్బందులు
గుంటూరు, ఆగస్టు 2 (మహి న్యూస్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 179వ సచివాలయం (అడవి తక్కెళ్ళపాడు-02) వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ...
యూ-డైస్ ప్లస్ పోర్టల్లో ఆధార్ నంబర్ల సవరణకు అవకాశం
కడప, ఆగస్టు 2 (మహి న్యూస్): యూ-డైస్ ప్లస్ (U-DISE Plus) పోర్టల్లో ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం) లాగిన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్ర...
ఆగస్టు 5న కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు
నంద్యాల, ఆగస్టు 2 (మహి న్యూస్): రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆగస...
నేడే (జులై 31) పంటల బీమాకు చివరి గడువు...!* * *జిల్లా రైతులు అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి
కడప, జులై 31: కడప జిల్లా రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనల కింద జులై 31 లోపు తమ పంటలకు తప్పనిసరిగా బీమా చేయిం...
అక్షరమే జీవితానికి వెలుగు… విద్యే విజయానికి బాట!
మహి న్యూస్ ప్రత్యేకం బుడిబుడి నడకలతో బడికి పోవురా… చకచక అక్షరాలు నేర్వరా… చదువమ్మ ఒడిలో చల్లగా చదువుకోరా… చదువు అంటే చిలకమ్మ పాటరా! చదువు...
బలిజ కాపుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: రోపా డిమాండ్
కర్నూలు, జూలై 26: బలిజ, కాపు సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాయల అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియే...
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్.. నేరాలకు స్వస్తి పలకాలని కర్నూలు పోలీసుల హెచ్చరిక
కర్నూలు, జూలై 26 (మహి న్యూస్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత ...
చేనేత కార్మికుల హక్కుల సాధనకు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం 111వ జయంతి వేడుకల్లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా
కడప, జూలై 26 (మహి న్యూస్): చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన చేనేత పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ప్రగడ క...
తక్కువ ధరకు బంగారం పేరుతో రూ. 6.50 లక్షల మోసం.. నకిలీ బంగారంతో కేడీ అరెస్ట్
ప్రొద్దుటూరు, జూలై 26 (మహి న్యూస్): తక్కువ ధరకే బంగారం తయారు చేసి ఇస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు కాజేసిన నిందితుడిని ప్రొద్దుటూరు పోలీస...
ముస్తాబాద్ బాబా దేవాలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలు
విజయవాడ,మహి న్యూస్జు లై 26: కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గు...
పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు
వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు పొడిగింపు వేరుశెనగ, పత్తి, బత్తాయి, అరటి పంటల రైతులకు అవకా...